చంద్రబాబు, చింతమనేని ఇద్దరూ బాధితులకు క్షమాపణ చెప్పాలి ఐదేళ్ల ప్రయాణం అద్భుతం ఆ ద్రోహం మీ బాబుదే రామోజీబాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?
గవర్నర్తో వైయస్ జగన్మోహన్రెడ్డి భేటీ
25 May 2019 4:42 PM
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం తాడేపల్లిలోని వైయస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్ ఎల్పీ సమావేశం నిర్వహించి వైయస్ జగన్ను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు. ఈ తీర్మానం ప్రతిని వైయస్ జగన్ గవర్నర్కు అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను వైయస్ జగన్ కోరారు.