జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
డీఎస్పీ పోస్టింగ్లపై విచారణకు ఆదేశించాలి
06 May 2019 4:59 PM
గవర్నర్కు వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ
డీఎస్పీ పోస్టింగ్లపై విచారణకు ఆదేశించాలని గవర్నర్కు రాసిన లేఖలో వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఒకే సామాజిక వర్గానికి చెందిన 37 మందికి డీఎస్పీలుగా చంద్రబాబు పోస్టింగ్లు ఇచ్చారని తెలిపారు. సీనియార్టీని పరిగణనలోకి తీసుకోకుండా అడ్డదారిలో ప్రమోషన్లు ఇచ్చారని పేర్కొన్నారు. పదోన్నతుల్లో పాటించాల్సిన రోటేషన్ రూల్స్ను ఉల్లంఘించారన్నారు. విచారణలో ఆరోపణలు రుజువు అయితే ప్రమోషన్లు రద్దు చేయాలన్నారు. పోలీసుశాఖలో పోస్టింగ్లపై విచారణ జరపాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు.