బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
సీఎం వైయస్ జగన్తో గిరిజన ఎమ్మెల్యేల భేటీ
16 Jun 2020 12:34 PM
అసెంబ్లీ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డితో గిరిజన ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు రాజన్నదొర, కళావతి, భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, ధనలక్ష్మి పాల్గొన్నారు. జీఓ నంబర్ 3పై (షెడ్యూల్ ఏరియాల్లో ఉపాధ్యాయుల నియామకాల్లో నూరుశాతం ఎస్టీలనే నియమించాలి) గిరిజన శాసనసభ్యులతో సీఎం వైయస్ జగన్ చర్చిస్తున్నారు. గిరిజనులకు న్యాయం చేయాలని సీఎం వైయస్ జగన్కు ఎమ్మెల్యేలు వినతిపత్రం అందజేశారు. గిరిజనుల ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్పష్టం చేశారు.