బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
థ్యాంక్యూ జగనన్న
12 Dec 2019 2:49 PM
ఏపీ దిశ యాక్టు తీసుకువస్తుందన్నందుకు కృతజ్ఞతలు
సీఎంకు రాఖీ కట్టిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు
సచివాలయం: ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీలో సీఎం చాంబర్లో మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం వైయస్ జగన్ను కలిశారు. దిశ యాక్టును తీసుకువస్తుందన్నకు కృతజ్ఞతలు తెలుపుతూ రాఖీ కట్టి, స్వీట్లు తినిపించారు. సీఎంను కలిసిన వారిలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, హోంమంత్రి సుచరిత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, విడదల రజిని, ఉషశ్రీచరణ్, కళావతి, రెడ్డిశాంతి, భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు.