జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
తెలంగాణ ఉద్యోగులను సొంత రాష్ట్రానికి పంపించండి
31 Mar 2021 1:47 PM
సీఎం వైయస్ జగన్ నిర్ణయం పట్ల ఉద్యోగుల హర్షం
తాడేపల్లి: తెలంగాణకు చెందిన ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సీఎం వైయస్ జగన్ను ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు కలిసి తమ ఇబ్బందులను వివరించారు. తమను తెలంగాణ రాష్ట్రానికి పంపాలని సీఎం వైయస్ జగన్ను ఉద్యోగులు కోరారు. గతంలోనే రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో కేసీఆర్ వద్ద ఈ విషయాన్ని సీఎం వైయస్ జగన్ ప్రస్తావించారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తెలంగాణ నుంచి ఫైల్ ఏపీకి పంపించింది. వెంటనే ఫైల్ క్లియర్ చేసి ఉద్యోగులను తెలంగాణకు పంపాల్సిందిగా సీఎం వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం వైయస్ జగన్ గొప్ప మనసుతో అంగీకరించి గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.