వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
దళితులపై టీడీపీ నేతల దాడులు
02 Apr 2019 11:09 AM
గుంటూరు: పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్ది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. వైయస్ఆర్ సీపీకి చెందిన కార్యకర్తలపై దాడికి దిగుతున్నారు. సోమవారం రాత్రి వైయస్ఆర్ సీపీ కార్యకర్త నల్లిబోయిన లోకేశ్పై టీడీపీకి చెందిన నాయకులు దాడి చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నావు అంటూ కురగల్లు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఈ దాడికి పాల్పడ్డారు. టీడీపీ నేతల రౌడీయిజంపై బాధితుడు నల్లిబోయిన లోకేశ్ మంగళగిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.