రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
దిశకు న్యాయం జరిగింది
06 Dec 2019 2:21 PM
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత
విజయవాడ: దిశను అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతం యావత్ దేశాన్ని కలచివేసిందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. పోలీసులు తీసుకున్న నిర్ణయం హర్షించదగినదన్నారు. నలుగురి నిందితుల ఎన్కౌంటర్తో దిశకు న్యాయం జరిగిందని మంత్రి వనిత అన్నారు. ఈ రోజున నిజమైన దీపావళి అన్నారు. తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో అదే జరిగిందన్నారు. దిశను హత్య చేసిన నిందితులకు లాయర్స్ కూడా సపోర్టు చేయలేదన్నారు. వారి తల్లిదండ్రులకు దిశను తిరిగి తెచ్చి ఇవ్వలేకపోయినా ఎన్కౌంటర్తో న్యాయం జరిగిందన్నారు.