వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
సీఎం వైయస్ జగన్తో తమిళనాడు మంత్రుల భేటీ
04 Mar 2020 5:02 PM
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డితో తమిళనాడు రాష్ట్రానికి చెందిన మంత్రుల బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టులపై చర్చించినట్లు సమాచారం. సీఎం వైయస్ జగన్ను కలిసిన వారిలో తమిళనాడు మంత్రులు ఎస్పీ.వేలుమణి(మున్సిపల్ అండ్ రూరల్ డవలప్మెంట్), డి.జయకుమార్(ఫిషరీస్ అండ్ అడ్మనిస్ట్రేటివ్ రిఫార్మ్స్) తదితరులు ఉన్నారు.