నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
సీఎం వైయస్ జగన్ ట్రెండ్ సెట్ చేశారు
26 Oct 2022 2:53 PM
బీసీ ఆత్మీయ సమ్మేళనంలో స్పీకర్ తమ్మినేని సీతారాం
తాడేపల్లి: దేశవ్యాప్తంగా సీఎం వైయస్ జగన్ ట్రెండ్ సెట్ చేశారని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీల కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని తెలిపారు. తాడేపల్లిలో నిర్వహిస్తున్న వైయస్ఆర్సీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
దళిత జాతిని అవమానపర్చిన చరిత్ర చంద్రబాబుది: మంత్రి మేరుగ
దళిత జాతిని అవమానపర్చిన చరిత్ర చంద్రబాబుదని మంత్రి మేరుగ నాగార్జు ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్ కోసమే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని మంత్రి విమర్శించారు. రియల్టర్ల ప్రయోజనాలే చంద్రబాబుకు ముఖ్యమని మండిపడ్డారు.
బీసీ బిల్లు పెట్టించిన ఘనత సీఎం వైయస్ జగన్దే: ఎంపీ ఆర్.కృష్ణయ్య
బీసీ బిల్లు పెట్టించిన ఘనత సీఎం వైయస్ జగన్దేనని ఎంపీ ఆర్.కృష్ణయ్య యాదవ్ తెలిపారు. 56 కార్పొరేషన్లతో బీసీలకు గుర్తింపు వచ్చేలా చేశారని చెప్పారు.