19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
సిట్ విచారణతో న్యాయం జరగదు
16 Mar 2019 5:16 PM
వైయస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరపాలి
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు..
వైయస్ఆర్సీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ)
విజయవాడ: వైయస్ వివేకానందరెడ్డి హత్యపై సిట్ విచారణతో ఎలాంటి న్యాయం జరగదని వైయస్ఆర్సీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) అన్నారు.విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.సామాన్యుడికి నమ్మకం కలిగేలా విచారణ సాగాలని కోరారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో అర్థమవుతుందన్నారు.నేతల పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.వివేకానందరెడ్డి హత్యపై సీబీఐతో విచారణ జరిపించాల్సిందేనన్నారు.ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాల్సిన సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమన్నారు.