వైయస్‌ఆర్‌ సీపీ చేరిన శమంతకమణి, యామినిబాల

 

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామిని బాల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శమంతకమణి, యామినిబాల వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు.

Back to Top