ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
ఏపీ సీఎం సహాయనిధికి రాంకీ రూ. 5 కోట్ల విరాళం
09 Apr 2020 11:33 AM
సీఎంను కలిసి చెక్కు అందించిన ఎండీ గౌతంరెడ్డి
రూ. 2 కోట్ల విలువైన పీపీఈ కిట్లు కూడా
తాడేపల్లి: కరోనా వైరస్పై పోరుకు రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ లిమిటెడ్ ముందుకొచ్చింది. తన వంతు సాయంగా ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సహాయనిధికి రూ. 5 కోట్ల విరాళం అందజేసింది. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిసిన రాంకీ ఎండీ, సీఈవో ఎం.గౌతంరెడ్డి, ఆళ్ల శరణ్లు చెక్కును అందజేశారు. విరాళంతోపాటు రెండు కోట్ల రూపాయల విలువైన పీపీఈ కిట్లను కూడా అందించనున్నట్టు వారు ప్రకటించారు. ఈ సందర్భంగా గౌతంరెడ్డి మాట్లాడుతూ.. కనిపించని శత్రువుతో పోరాడేందుకు అందరూ ఏకం కావాల్సి ఉందన్నారు. వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని కోరారు.