చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యం
సీఎం వైయస్ జగన్ను కలిసిన పీవీ సింధు, రజని
25 Aug 2022 5:35 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ.రజని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం గెలిచింది. గోల్డ్ మెడల్ సాధించిన సింధును సీఎం వైయస్ జగన్ అభినందించారు. అదే విధంగా అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ.రజని హాకీ స్టిక్ను, జెర్సీని సీఎం వైయస్ జగన్ పరిశీలించారు. ఇరువురు క్రీడాకారులకు సీఎం వైయస్ జగన్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉన్నారు.