రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
సీఎం వైయస్ జగన్ను కలిసిన ఐఏఎస్ అధికారుల సంఘం నూతన కార్యదర్శం
07 Dec 2021 9:33 AM
తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ను ఐఏఎస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. సీఎంని కలిసిన వారిలో ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన అహ్మద్ బాబు, జనరల్ సెక్రటరీ పీఎస్.ప్రద్యుమ్న, జాయింట్ సెక్రటరీ జే.నివాస్, కోశాధికారి ముత్యాలరాజు, కార్యవర్గ సభ్యులు రంజిత్ బాషా, వినోద్ కుమార్, మాధవీలత ఉన్నారు.