ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా భారీ ప్రదర్శన
18 Jan 2020 1:21 PM
గుంటూరు: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా నరసరావుపేటలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, విడుదల రజిని, డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, యేసురత్నం, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భగా నేతలు మాట్లాడుతూ..చంద్రబాబు అమరావతి రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎందుకు జోలె పట్టుకున్నారని ప్రశ్నించారు. రాజధాని కోసం ఎందుకు జోలె పట్టలేదని నిలదీశారు. అధికార వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.