టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా భారీ ప్రదర్శన
18 Jan 2020 1:21 PM
గుంటూరు: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా నరసరావుపేటలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, విడుదల రజిని, డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, యేసురత్నం, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భగా నేతలు మాట్లాడుతూ..చంద్రబాబు అమరావతి రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎందుకు జోలె పట్టుకున్నారని ప్రశ్నించారు. రాజధాని కోసం ఎందుకు జోలె పట్టలేదని నిలదీశారు. అధికార వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.