రేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
ఏయూ భూములపై కన్నేసిన టీడీపీ నేతల ఆటలు సాగవు
07 Mar 2022 11:42 AM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్
విశాఖ: ఆంధ్ర యూనివర్సిటీ భూములపై కన్నేసిన టీడీపీ నేతల ఆటలు సాగవని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. AUపై నారా లోకేష్ , టీడీపీ దాడి విశాఖలో గీతం వర్సిటీకి లబ్ది చేకూర్చడానికే. ఆంధ్రా యూనివర్సిటీని దెయ్యాలకొంప అన్నది ఆ వర్సిటీ వ్యవస్థాపకుడు, లోకేష్ సమీపబంధువు. ఇప్పుడు అతని వారసులు చెలరేగి ప్రజా యూనివర్సిటీని నాశనం చేయాలనుకుంటున్నారు. ఏయూ భూములపై కన్నేసిన వీరి ఆటలు సాగవంటూ విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.