జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
కుల మతాల మధ్య చిచ్చే.. పచ్చ కుల పార్టీ స్కెచ్
19 Jan 2021 11:01 AM
వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్
విజయవాడ: రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రతిపక్ష పార్టీ కుట్రలు చేస్తుందని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. ఎద్దుపుండు కాకికి ముద్దంటారు.ఆలయాలపై దాడులు చేస్తున్నవారిని పట్టుకునే పనిలో పోలీసులుంటే...ఎలాంటి ఘటనలూ లేకపోయినా పాతవాటిని తెరపైకి తెస్తూ కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. కుల మతాల మధ్య చిచ్చే పచ్చ కుల పార్టీ స్కెచ్ అని ప్రజలు పసిగట్టేశారు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.