చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
అభివృద్ధి వికేంద్రీకరణే పోట్టి శ్రీరాములుకు అసలు సిసలైన నివాళి
15 Dec 2020 11:25 AM
వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
విజయవాడ: ఆంధ్రరాష్ట్ర సాధనకు అమరులైన పొట్టి శ్రీరాములుకు అభివృద్ధి వికేంద్రీకరణే మనం ఇచ్చే అసలు సిసలైన నివాళి అంటూ వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రం అమరుడయ్యారు పొట్టి శ్రీరాములు. వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుణ్ణి స్మరించుకుంటూ... ఆంధ్రులంతా ఆయన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని కోరుకుందాం. అభివృద్ధి వికేంద్రీకరణే ఆయనకు మనం ఇచ్చే అసలు సిసలైన నివాళి అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఈ మహాయజ్ఞాన్ని దేశం మొత్తం అనుసరిస్తుంది..
భూముల రీ సర్వేతో వివాదాలు, హద్దు తగాదాలకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పడుతుంది. కచ్చితమైన వివరాలతో రికార్డులు తయారవుతాయి. ఈ మహాయజ్ఞాన్ని దేశం మొత్తం అనుసరిస్తుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమం వల్ల భూ యజమానులకు శాశ్వత హక్కు, చట్టపరమైన భద్రత సమకూరుతుందంటూ విజయసాయిరెడ్డి అంతకు ముందు మరో ట్వీట్ చేశారు.