చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
సీఎం వైయస్ జగన్ను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు
11 Mar 2020 12:32 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ కలిశారు. వారికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ బీఫామ్ సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం నామినేషన్ దాఖలు చేసేందుకు రాజ్యసభ అభ్యర్థులు అసెంబ్లీకి బయలుదేరారు.