టీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం
టీడీపీని రద్దు చేయాలని ఈసీని కోరుతాం
22 Oct 2021 12:24 PM
ఎంపీ బాలశౌరి
విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేతల బూతు పురాణాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి ఆ పార్టీ గుర్తింపునురద్దు చేయాలని కోరుతామని ఎంపీ బాలశౌరి తెలిపారు. శుక్రవారం మచిలీపట్నంలో రెండో రోజు జనాగ్రహ దీక్షలో ఆయన పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఈసీని కలిసి టీడీపీని రద్దు చేయాలని కోరుతామని, అన్ని రాజకీయ పార్టీలను కలిసి చంద్రబాబు వ్యవహారశైలిని వివరిస్తామన్నారు.