మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
చంద్రబాబే అయ్యన్నతో మాట్లాడించారు..
17 Sep 2021 2:41 PM
వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి
తాడేపల్లి: అయ్యన్న పాత్రుడితో చంద్రబాబే మాట్లాడించారని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. కుల,మత ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాళ్లు, కర్రలతో జోగి రమేష్పై దాడి చేశారన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై దాడికి దిగారన్నారు. రౌడీ మూకలతో దౌర్జన్యాలకు దిగారని అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం వైయస్ జగన్పై అయ్యన్న పాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని లేళ్ల అప్పిరెడ్డి డిమాండు చేశారు.