ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
చంద్రబాబే అయ్యన్నతో మాట్లాడించారు..
17 Sep 2021 2:41 PM
వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి
తాడేపల్లి: అయ్యన్న పాత్రుడితో చంద్రబాబే మాట్లాడించారని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. కుల,మత ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాళ్లు, కర్రలతో జోగి రమేష్పై దాడి చేశారన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై దాడికి దిగారన్నారు. రౌడీ మూకలతో దౌర్జన్యాలకు దిగారని అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం వైయస్ జగన్పై అయ్యన్న పాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని లేళ్ల అప్పిరెడ్డి డిమాండు చేశారు.