టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం
07 Apr 2020 12:28 PM
ఎమ్మెల్యే ఆర్కే రోజా
చిత్తూరు: గుమ్మం లోపలే ఉండి ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందామని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలంటూ ఎమ్మెల్యే రోజా ట్వీట్లు చేశారు. 'కంటికి కనిపించని శత్రువు(కరోనా)తో యుద్ధం చేస్తున్నాం. ఈ సంగ్రామంలో మన చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం సోషల్ డిస్టెన్స్ మాత్రమే. గుమ్మం లోపలే ఉందాం.. మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాం. ఇంటి వద్దనే ఉండండి' అని రోజా ట్వీట్ చేశారు.
డాక్టర్ దేవుళ్లకు సెల్యూట్
'మన ప్రాణాలను కాపాడేందుకు కుటుంబాన్ని సైతం వదిలి సేవలందిస్తున్న డాక్టర్ దేవుళ్లకు సెల్యూట్. ప్రజలందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు' అని ఆమె మరో ట్వీట్లో పేర్కొన్నారు.