చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం
07 Apr 2020 12:28 PM
ఎమ్మెల్యే ఆర్కే రోజా
చిత్తూరు: గుమ్మం లోపలే ఉండి ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందామని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలంటూ ఎమ్మెల్యే రోజా ట్వీట్లు చేశారు. 'కంటికి కనిపించని శత్రువు(కరోనా)తో యుద్ధం చేస్తున్నాం. ఈ సంగ్రామంలో మన చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం సోషల్ డిస్టెన్స్ మాత్రమే. గుమ్మం లోపలే ఉందాం.. మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాం. ఇంటి వద్దనే ఉండండి' అని రోజా ట్వీట్ చేశారు.
డాక్టర్ దేవుళ్లకు సెల్యూట్
'మన ప్రాణాలను కాపాడేందుకు కుటుంబాన్ని సైతం వదిలి సేవలందిస్తున్న డాక్టర్ దేవుళ్లకు సెల్యూట్. ప్రజలందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు' అని ఆమె మరో ట్వీట్లో పేర్కొన్నారు.