రేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
వైయస్ఆర్ అకాల మరణంతో కరకట్ట పనులు ఆగిపోయాయి
11 Dec 2019 11:36 AM
ఎమ్మెల్యే రెడ్డిశాంతి
అసెంబ్లీ: కరకట్ట నిర్మాణాల్లో చంద్రబాబు చాలా అన్యాయం చేశారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా. ఈ జిల్లాను అభివృద్ధి చేయాలని ఆ రోజు మహానేత వైయస్ఆర్ కరకట్ట నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఆయన అకాల మరణంతో అన్ని పనులు నత్తనడకన నడిచాయి. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయం వల్ల కరకట్టలు పూర్తి చేయలేకపోయారు. సీఎం వైయస్ జగన్ మా జిల్లా కష్టాలను గ్రహించి కరకట్టలు పూర్తి చేయాలి.