మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
జిల్లా ప్రజల చిరకాల వాంఛను తీర్చిన సీఎం వైయస్ జగన్కు ప్రత్యేక కృతజ్ఞతలు
13 May 2022 11:51 AM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్
కోనసీమ: కోనసీమ జిల్లాగా చూడాలన్న జిల్లా ప్రజల చిరకాల వాంఛను తీర్చిన ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డికి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. వేట నిషేదిత సమయంలో మనం అందిస్తున్న భరోసాను చూసి సీఎం వైయస్ జగన్ను మత్స్యకారులు వారింట్లో వ్యక్తిగా చూస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులను అసలు పట్టించుకోలేదన్నారు. సీఎం వైయస్ జగన్ సహకారంతో ఓఎన్జీసీ నష్టపరిహారం అందుతోందన్నారు. చేతి వృత్తులవారు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందున్నారంటే కారణం సీఎం వైయస్ జగన్ అని అన్నారు. రాజకీయంగా పిల్లి సుభాస్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపించి బీసీలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చినందుకు బీసీల తరపున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.