కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు
19 Mar 2020 11:20 AM
ఎన్నికల కమిషనర్కు ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్న
తాడేపల్లి: ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ పేరుతో లేఖ విడుదలైనా అతను ఎందుకు స్పందించడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. తాడేపల్లిలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా లేఖతో కుట్ర పన్నారని మండిపడ్డారు. లేఖపై ఇప్పటి వరకు రమేష్కుమార్ అధికారికంగా స్పందించలేదన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాయకుంటే బాధ్యత గల అధికారిగా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ రమేష్కుమార్ మౌనం దేనికి సంకేతమని నిలదీశారు.