అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
అదనంగా 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం
24 Aug 2022 11:56 AM
ఎమ్మెల్యే అలజంగి జోగారావు
పార్వతీపురం: తోటపల్లి బ్రాంచ్ కెనాల్ పక్కి డిస్ట్రిబ్యూటర్ ద్వారా అదనంగా 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ప్రభుత్వం తమదేనని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. ఎమ్మెల్యే జోగారావు బుధవారం ఎస్జీఎల్ తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్ ఉప కాలువ పక్కి డిస్ట్రిబ్యూటర్ ద్వారా సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.