నామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే
పేదల ఆర్థిక బలోపేతమే సీఎం వైయస్ జగనన్న లక్ష్యం
10 Sep 2022 5:37 PM
మంత్రి ఉషాశ్రీచరణ్
అనంతపురం: పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని మంత్రి ఉషాశ్రీ చరణ్ అన్నారు. శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని 16 వ వార్డులో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు వింటూ వాటిని తక్షణమే పరిష్కరించారు. సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ పధకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళ్యాణదుర్గం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో గల 16వ వార్డు వద్ద ఏఐబీ పథకం క్రింద మంజూరైన ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి కనెక్షన్లు కొరకు మంత్రి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.