మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఓటింగ్ జరగకపోతే చెల్లదు
23 Jan 2020 12:38 PM
శాసనమండలి చైర్మన్ మళ్లీ సభ నిర్వహించాలి
డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్
సచివాలయం: శాసనమండలి చైర్మన్కు పదవిలో కొనసాగే అర్హత లేదని, తక్షణమే మండలి చైర్మన్ రాజీనామా చేయాలని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్చంద్రబోస్ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విచక్షణాధికారం పేరుతో సభలో చైర్మన్ అసహ్యంగా ప్రవర్తించారన్నారు. వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి ఇంకా వెళ్లలేదని, చైర్మన్ మళ్లీ సభ నిర్వహించాలన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయంపై ఓటింగ్ జరగకపోతే అది చెల్లదన్నారు. టీడీపీ సభ్యులకు ప్రజాస్వామ్య విలువలు తెలియవని, చట్టసభలను దారుణంగా అవమానించారని ధ్వజమెత్తారు.