వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రజలకు చేసిన మేలు చెప్పి ఓట్లు అడుగుతాం
08 Jun 2023 3:19 PM
మంత్రి కొట్టు సత్యనారాయణ
విజయవాడ: ప్రజలకు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మేలు చెప్పి 2024లో ఓట్లు అడుగుతామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నందున కొన్ని రాబంధులు వాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. రాబంధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఇది పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగే ఎన్నికలని అభివర్ణించారు. సత్యానికి, అసత్యానికి మధ్య జరుగుతున్న పోరాటమన్నారు. న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న పోరాటమిది అన్నారు. చంద్రబాబు, పచ్చ మీడియా అంతా ఒక్కవైపు ఉన్నారు.