మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
చంద్రబాబు శిఖండి రాజకీయాలు చేస్తున్నాడు
03 Apr 2021 6:45 PM
కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం ధ్వజం
కర్నూలు: చంద్రబాబు రాజకీయ చరిత్ర ముగిసిందని, టీడీపీని బీజేపీలో విలీనం చేసి విదేశాలకు పారిపోతాడేమోనన్న అనుమానం కలుగుతుందని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం అన్నారు. కర్నూలులో మంత్రి జయరాం మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ అఖండ విజయాన్ని సాధించిందన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని భావిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు రెండు సంవత్సరాల ప్రతిపక్షంలో కూర్చోలేక చేతులు ఎత్తేసి శిఖండి రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. టీడీపీ రాజకీయ చరిత్ర ముగిసిపోయిందని, చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం ఉంటే ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని, కనీసం ప్రతిపక్ష నేతగా కూడా బాబు పనికిరాడన్నారు.