వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కార్మిక సంక్షేమమే లక్ష్యం
14 Jun 2019 10:54 AM
బాధ్యతలు చేపట్టిన మంత్రి గుమ్మనూరు జయరాం
అమరావతి: కార్మిక సంక్షేమమే తన లక్ష్యమని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన ఛాంబర్లో ప్రత్యేక పజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దైవ సంకల్పం, మా నేత వైయస్ జగన్ మోహన్రెడ్డి ఆశీర్వాదంతో ఈ పదవీ బాధ్యతలు చేపడుతున్నానని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించి నిరుద్యోగ సమస్య తీరుస్తానని పేర్కొన్నారు.