పారిశ్రామిక పెట్టుబడులపై ఫోకస్‌

మంత్రి మేకపాటి గౌతంరెడ్డి

అమరావతి: పారిశ్రామిక పెట్టుబడులపై ఫోకస్‌ పెంచామని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. 13 జిల్లాల్లో ప్రత్యేక ఇండస్ట్రీయల్‌ జోన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నామని సులభమైన ఇండస్ట్రీయల్‌ పాలసీని అందుబాటులోకి తెస్తామన్నారు.
 

Back to Top