మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
పారిశ్రామిక పెట్టుబడులపై ఫోకస్
03 Oct 2019 5:02 PM
మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
అమరావతి: పారిశ్రామిక పెట్టుబడులపై ఫోకస్ పెంచామని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. 13 జిల్లాల్లో ప్రత్యేక ఇండస్ట్రీయల్ జోన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నామని సులభమైన ఇండస్ట్రీయల్ పాలసీని అందుబాటులోకి తెస్తామన్నారు.