వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం
24 Mar 2023 10:43 AM
మంత్రి ధర్మాన ప్రసాదరావు
అమరావతి: ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సమాధానం ఇచ్చారు. అవసరమైన మేర ఇళ్ల నిర్మాణాలకు రెవెన్యూ శాఖ తరఫున స్థలాలు కేటాయిస్తున్నామన్నారు. పేదల ఇళ్ల కోసం భూముల్ని కొనుగోలు చేశామన్నారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది గొప్ప విషయమన్నారు.