మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
విద్యుత్ సంస్థలను లాభాల బాట పట్టించాం
31 Dec 2020 3:34 PM
విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి
విజయవాడ: విద్యుత్ సంస్థలను లాభాల బాట పట్టించామని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. రూ.70 వేల కోట్ల అప్పుల్లో ఉన్న విద్యుత్ సంస్థలను ఆదుకున్నామని స్పష్టం చేశారు. విజయవాడలో మంత్రి బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. రూ.17 వేల కోట్లతో వ్యవసాయ ఫీడర్లను మెరుగుపరిచామన్నారు. విద్యుత్ రంగాన్ని పట్టిష్టం చేయడానికి 7 వేలకుపైగా జూనియర్ లైన్మెన్ పోస్టులు భర్తీ చేశామని, 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం చేపట్టామన్నారు.