మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
టీడీపీ ఎమ్మెల్సీల తీరు సిగ్గుచేటు
18 Mar 2023 12:49 PM
మంత్రి అంబటి రాంబాబు
అమరావతి: శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీల తీరు సిగ్గుచేటు అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శనివారం మండలిలో టీడీపీ సభ్యుల ఆందోళనపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. 24వ తేదీలోపు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఢిల్లీ పర్యటనపై స్పందిస్తారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై చర్చించేందుకు సీఎం ఢిల్లీ వెళ్లారని చెప్పారు. సభకు అంతరాయం కలిగించే విధంగా టీడీపీ ఎమ్మెల్సీలు చేయడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు డైరెక్షన్లోనే టీడీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారని విమర్శించారు.