ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
14 Jun 2019 11:08 AM
మంత్రి ఆదిమూలపు సురేష్
అమరావతి: ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను రూపొందిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పెనుమాకలో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం మనందరి అదృష్టం. ఈ కార్యక్రమం మూడో రోజు ప్రారంభిస్తున్నాం. అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విద్యాశాఖలో అక్షరసత్యంగా ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్కు ధీటుగా రూపొందిస్తాం. అన్ని వసతులు కల్పిస్తాం. మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతతో అందిస్తాం. రాజన్న రాజ్యంలో పిల్లలు చదువుకోవాలి. చదువుతోనే అభివృద్ధి సాధ్యమన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పినట్లు ఆ ఆలోచనతోనే రాజన్న బడి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.