వైయస్‌ఆర్‌కు మమతా నివాళి

తాడేపల్లి:  దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నివాళులు అర్పించారు. ఈ మేరకు.. "ఏపీ మాజీ సీఎం వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయననకు నివాళులు అర్పిస్తున్నా'' అని ఆమె ట్వీట్‌ చేశారు.

Back to Top