రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
బియ్యం బ్యాగుతో ప్రభుత్వానికి సంబంధం లేదు
10 Dec 2019 10:45 AM
- అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని
తెల్ల రేషన్ కార్డులకు సన్న బియ్యం సరఫరా చేస్తామని ఎక్కడా చెప్పలేదు. రాష్ట్రంలో ఎవరికీ సన్నబియ్యం సరఫరా చేయడం లేదు. గత ప్రభుత్వం తీసుకున్న ధాన్యాన్నే ఇప్పటికీ పంపిణీ చేస్తున్నాం. మా ప్రభుత్వం ఒక్క బియ్యం గింజను కూడా కొనలేదు. శ్రీకాకుళంలో మాత్రమే పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నాం. బియ్యం సంచుల ప్యాకింగ్ ల విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశమే లేదు. తూగో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ స్వయంగా సంచులను పంపిణీ చేస్తుంది.