మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పొదలకూరులో ఖాళీ అవుతున్న టీడీపీ
21 Apr 2023 11:40 AM
మంత్రి కాకాణి సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరిక
నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీకి షాక్ తగులుతోంది. పొదలకూరు మండలంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్నారు.
సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, పులికొల్లు, వెంకటాపురం గ్రామాలకు చెందిన తెలుగుదేశం ప్రధాన నాయకులు కొరపాటి రంగయ్య నాయుడు, కొమ్మి శ్రీనివాసులు నాయుడు, గుంజి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీని వీడి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పార్టీలో చేరిన వారు తెలిపారు.