వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రభుత్వంపై లోకేష్ దుష్ప్రచారం చేస్తున్నాడు
28 Jun 2019 2:58 PM
హోంశాఖ మంత్రి సుచరిత
అమరావతి: రాష్ట్రంలో హత్యలంటూ లోకేష్ దుష్ప్రచారం చేస్తున్నారని హోంశాఖ మంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో కుటుంబ కారణాలతో హత్య జరిగితే దాన్ని ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. లోకేష్, టీడీపీ నేతలు ఉనికి కోసం పాకులాడుతున్నారని, టీడీపీ కార్యకర్తలే వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 57 మంది వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు చేశారన్నారు. అక్రమ నిర్మాణాలు తొలగిస్తే లోకేష్, టీడీపీ నేతలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు.