వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
`ఎట్ హోమ్`కు హాజరైన సీఎం వైయస్ జగన్ దంపతులు
26 Jan 2023 7:20 PM
విజయవాడ: రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి, శ్రీమతి వైయస్ భారతి దంపతులు హాజరయ్యారు. అదే విధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు, ఇతర న్యాయమూర్తులు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, బాడ్మింటన్ స్టార్ పీ.వీ.సింధు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.