వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఈనెల 6న కర్నూలు జిల్లాకు సీఎం వైయస్ జగన్
04 Jan 2021 5:04 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 6వ తేదీన (ఎల్లుండి) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లా అవుకు వెళ్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతిచెందిన వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణ కుటుంబాన్ని సీఎం వైయస్ జగన్ పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. సీఎం వైయస్ జగన్ పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం షెడ్యూల్ను విడుదల చేసింది.