కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఎన్పీఆర్పై ఆందోళన వద్దు
03 Mar 2020 6:27 PM
అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తాం
సీఎం వైయస్ జగన్ ట్వీట్
తాడేపల్లి: ఎన్పీఆర్ చట్టంపై మైనారీటీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సీఎం ట్వీట్ చేశారు. ఎన్పీఆర్లో ప్రతిపాదించడ్డ కొన్ని ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైనారిటీల్లో అభద్రతా భావాన్ని కలుగజేస్తున్నాయి..ఈ అంశంపై పార్టీలో విస్తృతంగా చర్చ జరిపాం. 2010లోని నిబంధనలనే ఇప్పుడు కూడా పాటించాలని కేంద్రాన్ని కోరతాం. దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని సీఎం వైయస్ జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.