కాలవ శ్రీనివాసులు నీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రా...ప్రజాకోర్టులో తేల్చుకుందాం. మేమంతా సిద్ధం - 20వ రోజు షెడ్యూల్బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా?
ఏపీకి మరిన్ని కోవిడ్ డోసులు పంపించండి
23 Apr 2021 4:45 PM
భారత్ బయోటెక్, హెటిరో డ్రగ్స్ ఎండీలకు సీఎం వైయస్ జగన్ ఫోన్
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలను తీర్చే విధంగా మరిన్ని కోవిడ్ డోసులను పంపించాలని భారత్ బయోటెక్, హెటిరో డ్రగ్స్ ఎండీలను సీఎం వైయస్ జగన్ కోరారు. భారత్ బయోటెక్, హెటిరో డ్రగ్స్ ఎండీలతో సీఎం వైయస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రానికి మరిన్ని డోసులు పంపించాలని కోరారు. అదే విధంగా రెమిడెసివిర్ ఇంజక్షన్లను సరఫరా చేయాలన్నారు.