సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావుగోదావరిలో జనజాతరఅట్టహాసంగా వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్రాజోలులో జనసేనకు భారీ షాక్భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..!
విద్యార్థి రంజిత్ మృతిపై సీఎం దిగ్భ్రాంతి
05 Mar 2022 10:50 AM
బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికసాయం ప్రకటించిన సీఎం వైయస్ జగన్
తాడేపల్లి: పాముకాటుతో విద్యార్థి రంజిత్ మృతిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన విద్యార్థి కుటుంబానికి రూ.5లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. విజయనగరం జిల్లా కురుపాం గురుకుల హాస్టల్లో పాముకాటుతో విద్యార్థి మృతిచెందాడు. మంత్రులు పుష్పశ్రీవాణి, వేణుగోపాలకృష్ణ ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం వైయస్ జగన్కు వివరించారు. విద్యార్థి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. బాధిత కుటుంబానికి రూ.5లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. కలెక్టర్ సూర్యకుమారి విద్యార్థి కుటుంబానికి ఆర్థికసాయం అందజేయనున్నారు.