సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
కరోనా నివారణ చర్యలపై సీఎం వైయస్ జగన్ అత్యున్నతస్థాయి సమీక్ష
26 Mar 2020 5:21 PM
తాడేపల్లి: కరోనా నివారణపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో అత్యున్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. సామాజిక దూరం కచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశించారు. లాక్డౌన్ కొనసాగుతున్న విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని సూచించారు. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకునేలా మరింత అవగాహన కల్పించాలని ఆదేశించారు.