మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
మిషన్ బిల్డ్ ఏపీపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
02 Mar 2020 4:11 PM
అమరావతి: మిషన్ బిల్డ్ ఏపీపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎన్బీసీసీ సీఎండీ గుప్తా, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూముల గరిష్ట వినియోగం, అభివృద్ధి పనులపై ఎన్బీసీసీ సీఎ కు పలు సూచనలు చేసింది. అనంతరం నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎండీ పీకే గుప్తాను ముఖ్యమంత్రి వైయస్ జగన్ సత్కరించారు.