పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
కన్నయగుట్టకు చేరుకున్న సీఎం వైయస్ జగన్
27 Jul 2022 3:19 PM
ఏలూరు: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులను పరామర్శించారు. అనంతరం బాధితులకు భరోసానిస్తూ సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటన ముగించుకున్న సీఎం వైయస్ జగన్.. ఏలూరు జిల్లాకు చేరుకున్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు హెలీప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా కన్నయగుట్టకు చేరుకున్నారు. కన్నయగుట్టలో వరద బాధితులను కలుసుకొని వారిని పరామర్శిస్తారు. అనంతరం తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు వెళ్లి.. వరద బాధితులను పరామర్శించి.. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.