వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
మీరు ఏ అంశం కావాలన్నా.. చర్చకు మేం రెడీ
15 Sep 2022 11:53 AM
బీఏసీ సమావేశంలో అచ్చెన్నాయుడుకు సీఎం వైయస్ జగన్ ఆఫర్
అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నిర్వాహణపై స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష సభ్యుడు అచ్చెన్నాయుడుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. టీడీపీ సభ్యులు ఏం అంశం కావాలన్నా.. దానిపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శాసనసభ సజావుగా నడిచేలా, సభలో చర్చకు సహకరిస్తారా.. లేదా.. అని ప్రశ్నించారు. ప్రతిపక్షం కోరే ప్రతీ అంశంపైనా చర్చిస్తామన్నారు. అవసరమైతే ఈఎస్ఐ స్కాంపై కూడా చర్చిద్దామన్నారు. రాజధానిపై చర్చ కావాలంటే దానిపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని బీఏసీ సమావేశంలో సీఎం వైయస్ జగన్ వెల్లడించారు.