చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
21 Jul 2022 2:04 PM
తాడేపల్లి: సుస్ధిర అభివృద్ధి లక్ష్యాలపై ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఏం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్రెడ్డి, విజయకుమార్, వివిధ విభాగాధిపతులు హాజరయ్యారు.